6, అక్టోబర్ 2009, మంగళవారం

క్షీణయుగం ౧౭౭౫-౧౮౭౫

క్షీణ యుగం లోని కొందరు కవులు వారు రాసిన కావ్యాలు .
కంకంటి పాపరాజు - -ఉత్తర రామాయణము
కనుపర్తి అబ్బయామాత్యుడు-అనిరుద్దచరిత్రము
కూచిమంచి తిమ్మకవి - కుక్కుటేశ్వర శతకం,నీలాసుందరి పరిణయము ,అచ్చతెనుగు
రామాయణము ,రుక్మిణి కళ్యాణము
కూచిమంచి జగ్గకవి -చంద్రలేఖ విలాపము
వక్కలంక వీరభద్రకవి -వాసవదత్త పరిణయము
అడిదము సూరకవి -చంద్రమతి పరిణయము ,రామలింగేశ్వర శతకము
ధరణి దేవుల రామయమంత్రి -దశావతారచరిత్రము
౧౯ వ శతాబ్ది కవులు
దిట్టకవి నారాయణకవి -రంగరాయచరిత్రము
చిత్రకవి సింగనార్యుడు -బిల్హణీయము
కృష్ణదాసు -రాధాకృష్ణ విలాసము (పద్యకావ్యము)
వేమనరాధ్యుల sఅంగమేస్వరకవి -అహల్యాసంక్రందనము
అయ్యలరాజు నారాయణకవి -హంసవింసతి
గట్టు ప్రభువు -కుచేలోపాఖ్యానము
కృష్ణకవి -శకుంతలాపరినయము
కొత్తలంక మృత్యుంజయకవి -ధరాత్మజా పరిణయము
బుక్కపట్నం తిరుమల వెంకటాచార్యులు -ఆచలాత్మజా పరిణయము
అయ్యగారి వీరభద్రకవి -యాదవరాఘవ పాండవీయము
ఓరుగంటి సోమ సేఖరకవి- -రామక్రిష్ణార్జున రూప నారాయణీయము
పిండి ప్రోలు లక్ష్మణ కవి -రావణ దమ్మీయము (లంకావిజయము)
తరిగొండ వెంగమాంబ -వేంకటాచల మహత్యము ,రాజయోగసారము (ద్విపద)
చెళ్ళపిళ్ళ నరసకవి -వెంకటేశ్వర విలాసము,యామినీ పూర్ణ తిలకా విలాసము
మండపాక పార్వతీశ్వర శాస్త్రి -రాధాకృష్ణ సంవాదము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి